ఏప్రిల్ 1న 'అప్పుడలా ఇప్పుడిలా' విడుదల

  • IndiaGlitz, [Monday,March 28 2016]

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం అప్పుడలా ఇప్పుడిలా'. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్ కుమార్ జంపా నిర్మాత. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా....

దర్శకుడు కె.ఆర్.విష్ణు మాట్లాడుతూ 'ఈ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్స్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సుమన్, నరేష్, సూర్యతేజ, హర్షికి సహా ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్ బాగా సపోర్ట్ చేశారు, అందరికీ థాంక్స్ ఏప్రిల్ 1 న విడుద‌ల‌వుతుంది. అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది'' అన్నారు.

నిర్మాత ప్రదీప్ కుమార్ జంపా మాట్లాడుతూ 'మా బ్యానర్ కి మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. డైరెక్టర్ విష్ణు ప్రతి సన్నివేశాన్ని బాగా డిజైన్ చేశారు. బ్రహ్మారెడ్డిగారు మంచి కథను అందించారు. మా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 1న విడుద‌ల చేస్తున్నాము. సునీల్ కాశ్యప్ గారు అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తాయి. అన్నారు.

సుమన్, నరేష్, సుధ, సంగీత, శివారెడ్డి, పృథ్వీ, సుప్రీత్, ప్రభాష్ శ్రీను, వేణు, సుడిగాలి సుధీర్, ఫిష్ వెంకట్, జోష్ రవి, అనంత్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్: రాకేష్, శేఖర్, భాను, కథ: బ్రహ్మారెడ్డి కమతం, మాటలు: పానుగంటి జయంత్, పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్, చైతన్యవర్మ, ఆర్ట్: గోవింద్, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, సినిమాటోగ్రఫీ: పి.సి.ఖన్నా, పి.ఆర్‌.వో తేజ‌స్వి స‌జ్జా, సంగీతం: సునీల్ కశ్యఫ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బిక్షపతి తుమ్మల, నిర్మాత: ప్రదీప్ కుమార్ జంపా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.విష్ణు.

More News

చిరు - ప‌వ‌న్ ఫ్యాన్స్ గొడ‌వ ఒక‌రు మృతి..

మెగాస్టార్ చిరంజీవి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ..స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో వేడుక‌లో క‌ల‌వ‌డంతో ఫ్యాన్స్ పండ‌గే చేసుకున్నారు.

క్రిష్ కంచె కి జాతీయ అవార్డ్ - ఆనందంలో వ‌రుణ్ తేజ్..

గ‌మ్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అభిరుచిగ‌ల ద‌ర్శ‌కుడు క్రిష్. గ‌మ్యం ఆత‌ర్వాత‌ వేదం, కృష్ణ‌మ్ వందేజ‌గ‌ద్గురుమ్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన క్రిష్ తాజా చిత్రం కంచె.

63వ జాతీయ అవార్డు వివ‌రాలు..

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి. ప్ర‌భాస్, అనుష్క, త‌మ‌న్నా, రానా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రం 600 కోట్లు వ‌సూలు చేసిన విష‌యం తెలిసిందే.

త‌మ‌న్నా స‌క్సెస్ చూసి బాధ‌ప‌డుతున్న శృతిహాస‌న్..

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా క‌ల‌సి న‌టించిన చిత్రం ఊపిరి. ఈ సినిమా త‌మిళ్ లో తోళా అనే టైటిల్ తో రిలీజైంది. ఈ సినిమా ఇటు తెలుగు - అటు త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించింది.

బాహుబ‌లి జాతీయ అవార్డ్ గురించి నిర్మాత శోభు ఏమ‌న్నారంటే...

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ - అందాలతార అనుష్క - రానా కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఒక ప్రాంతీయ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం విశేషం.