బరిలోకి 'బాహుబలి' నాయికలు

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

టాలీవుడ్ ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది 'బాహుబ‌లి' మూవీ. ప్ర‌భాస్ టైటిల్ రోల్‌ చేసిన ఈ సినిమాలో త‌మ‌న్నా, అనుష్క హీరోయిన్లుగా న‌టించారు. డీ గ్లామ‌ర్ లుక్స్‌లో క‌నిపించి మార్కులు కొట్టేశారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు హీరోయిన్స్ ఒకే రోజు త‌మ కొత్త చిత్రాల‌తో బ‌రిలోకి దిగ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అనుష్క న‌టించిన 'సైజ్ జీరో' సినిమా న‌వంబ‌ర్ 27న విడుద‌ల కానుండ‌గా.. త‌మ‌న్నా ఓ హీరోయిన్‌గా న‌టించిన ర‌వితేజ చిత్రం 'బెంగాల్ టైగ‌ర్' కూడా అదే రోజున రానుందని స‌మాచారం. అదే గ‌నుక జ‌రిగితే.. 'బాహుబ‌లి' నాయిక‌ల మ‌ధ్య పోటీ త‌ప్ప‌దు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో!

More News

షేర్ సినిమా పై ఎన్టీఆర్ కామెంట్..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిఖార్జున్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ షేర్.ఈ మూవీని విజయలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై కొమర వెంకటేష్ నిర్మించారు.

ఫ్యామిలీతో చూసేలా ఉండే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షేర్ : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్ జంట‌గా న‌టించిన చిత్రం షేర్. ఈ చిత్రాన్ని మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించారు.

'స‌ర్దార్' కి కాజ‌ల్ సెంటిమెంట్‌

వేస‌వికి వ‌స్తుంద‌నుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త చిత్రం 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్'.. అంత‌కంటే ముందే సంక్రాంతి కానుక‌గా రానుంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

'ఊపిరి'కి కార్తీ హైలెట్ అట‌

ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్‌ట‌చ‌బుల్స్‌'కి రీమేక్‌గా 'ఊపిరి' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

ప‌రిణీతి ఎంట్రీపై నెగ‌టివ్ టాక్‌

'శ్రీ‌మంతుడు' డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.