రాజ్ తరుణ్ తో చైతు హీరోయిన్....

  • IndiaGlitz, [Sunday,March 20 2016]

వరుస విజయాలు అందుకుంటున్న హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు ఆడో రకం-ఈడోరకం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సతీష్ వెగ్నేశ దర్శకత్వోంలో శతమానం భవతి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

మూడు తరాలకు సంబంధించిన ఫ్యామిలీ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోన్నఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్టయ్యాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన ప్రేమమ్ ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మలయాళంలో కేవలం ఒకే సినిమాలోనటించిన ఈ మలయాళీ బామ చైతు, నితిన్, రవితేజ వంటి హీరోల సరసన అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ తో నటిస్తుంది. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ హీరోయిన్ సినిమాలో చేయడానికి అంగీకరించిందని టాక్.

More News

ఎన్టీఆర్ తో నాని డైరెక్టర్....

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

బాబాయ్ నాకెరీర్ కు ఇన్ స్పిరేషన్ - రాంచరణ్

'ఇరవై సంవత్సరాల వయసులో నేను కూడా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే...మా అమ్మ నన్ను ఒకరి దగ్గరికి పంపించి తలుపు వేసింది.

'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుకలో 'బంతిపూల జానకి' మోషన్ పోస్టర్ లాంచ్!!

ధన్ రాజ్,దీక్షాపంత్,షకలక శంకర్,అదుర్స్ రఘు,వేణు,చమ్మక్ చంద్ర,రాకెట్ రాఘవ,సుడిగాలి సుదీర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ""బంతిపూల జానకి".

వ‌ర్మ ట్వీట్స్ పై ప‌వ‌న్ రిప్లై..

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మెగాస్టార చిరంజీవి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌పై వార్త‌ల్లో ఉండేలా ఏదో ఒక ట్వీట్ చేస్తునే ఉంటార‌న్న విష‌యం తెలిసిందే.

వీణ స్టెప్పు - సాంగ్ గురించి ప‌వ‌న్ ఏమ‌న్నారు..

స‌ర్ధార్ సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ అంచ‌నాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గ‌ట్టు రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో అభిమానులు సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.