మ‌రో ప‌రిశ్ర‌మ‌లోకి అనుప‌మ‌

  • IndiaGlitz, [Tuesday,June 26 2018]

తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. అతి త్వ‌ర‌లో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లోనూ త‌న ప్ర‌తిభ‌ను చాటుకోనున్నారు ఈ ముద్దుగుమ్మ‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ క‌థానాయ‌కుడిగా ప‌వ‌న్ వాడేయ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'న‌ట సార్వ‌భౌమ' పేరుతో ఓ చిత్రం రూపొంద‌నుంది.

జూలై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అనుప‌మ ఎంపికైంద‌ని స‌మాచారం. న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర కావ‌డంతో.. అనుప‌మ ఈ సినిమాని చేసేందుకు వెంట‌నే అంగీక‌రించార‌ట‌. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. అనుప‌మ క‌థానాయిక‌గా న‌టించిన తాజా చిత్రం తేజ్ ఐ ల‌వ్ యు జూలై 6న విడుద‌ల కానుంది.

More News

సెకండాఫ్‌లో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ హ‌వా త‌క్కువేనా?

ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో స్టార్ హీరోల సినిమాల హ‌వా బాగానే క‌నిపించింది. ఎంత‌లా అంటే.. నెల‌కో స్టార్ హీరో సినిమా అయినా తెర‌పై సంద‌డి చేసింది. ఫ‌లితాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో చైతు, మోహ‌న్‌బాబు?

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'కి స‌ర్వం స‌న్న‌ద్ధం అవుతుంది.

కాకినాడలో రామ్ చిత్రం షూటింగ్

'సినిమా చూపిస్త మావ‌', 'నేను లోకల్' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు  అందుకున్నారు దర్శకుడు త్రినాథ‌రావు నక్కిన.

పెళ్ళైన మగాళ్ల కష్టాలను అందరికీ తెలిజయజెప్పేలా 'ఐపిసి సెక్షన్ భార్య బంధు'.

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు'.

'సవ్యసాచి' టీజర్ ఎప్పుడంటే..

యువ క‌థానాయ‌కుడు నాగచైతన్య హీరోగా యంగ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సవ్యసాచి'.