అతిథి పాత్ర‌లో అను ఇమ్మాన్యుయేల్‌

  • IndiaGlitz, [Friday,May 25 2018]

మ‌జ్ను చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు యంగ్ హీరోలంద‌రితో న‌టిస్తుంది. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు న‌టించి 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా విడుదలైంది. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌తో 'శైల‌జారెడ్డి అల్లుడు' సినిమా చేస్తుంది.

ఇది కాకుండా ఓ అతిథి పాత్ర కూడా చేయ‌నుంద‌ట అను. వివ‌రాల్లోకి వెళితే గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర కొండ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ గెస్ట్ రోల్ చేస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

'నా నువ్వే' మ‌రింత ఆల‌స్యం

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క‌థానాయకుడిగా న‌టించిన తాజా చిత్రం నా నువ్వే.

సైఫ్ కుమార్తెపై కేసు

ప్ర‌ముఖ న‌టుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌పై బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అభిషేక్ క‌పూర్ కోర్టులో కేసు వేశారు.

మహానటి సక్సెస్ మీట్

లెజండ‌రీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి.

'ఆపరేషన్ 2019' ట్రైలర్ లాంచ్

"గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపాల్లో వివిధ పేర్లతో

తాళపత్ర గ్రంథం ఆదారంగా 'అంతేర్వేదమ్'

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం "అంతేర్వేదమ్" .చందిన రవికిషోర్ రచన దర్శకత్వం వహించారు.