సీరియ‌ల్స్‌ లోకి టాలీవుడ్ హీరోయిన్‌....

  • IndiaGlitz, [Monday,July 04 2016]

ఇప్పుడు సీరియ‌ల్స్‌, సినిమాల‌కు మ‌ధ్య దూరం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ సైతం టీవీ సీరియ‌ల్స్‌, ప్రోగ్రామ్స్‌లో ద‌ర్శ‌నమిస్తారు. ఇప్పుడు ద‌క్షిణాదిలో కూడా స్టార్స్ సినిమాల నుండి వైదొల‌గిన‌ప్పుడు సీరియ‌ల్స్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ఈ సంగ‌తిని ప‌క్క‌న పెడితే రాధ త‌న‌య కార్తీక సీరియ‌ల్స్‌లోన‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతుందట‌.

గ‌తంలో జోష్‌, రంగం, బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి సినిమాల్లో న‌టించిన కార్తీకకు ఇప్పుడు సినిమాల్లో పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. దాంతో బాలీవుడ్ సీరియ‌ల్స్‌లో న‌టించ‌డానికి రెడీ అవుతుంద‌ట‌. ఈ సీరియ‌ల్‌ను టాలీవుడ్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాస్తుండ‌టం విశేషం. ఈ సీరియ‌ల్‌లో ర‌జ‌నీ దుగ్గ‌ల్ మ‌రో లీడ్ రోల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం కార్తీక అరుణ్‌విజయ్‌తో కలిసి ఓ చిత్రంలో న‌టిస్తుంది.

More News

ర‌వితేజ రెండు సినిమాలు

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఈ ఏడాది స‌గం పూర్త‌వుతున్నా కొత్త సినిమా మొద‌లెట్ట‌నేలేదు. ‘బెంగాల్ టైగ‌ర్’ త‌ర్వాత చ‌క్రి స‌హా మ‌రో డైరెక్ట‌ర్‌తో సినిమా ప్లానింగ్ జ‌రిగిన‌ప్ప‌టికీ కార్య‌రూపం దాల్చ‌లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయాయి.

హీరో శ‌ర్వానంద్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న డైరెక్ట‌ర్...

శ‌ర్వానంద్ న‌టించిన రాజాధిరాజా చిత్రం ఇటీవ‌ల రిలీజైంది. చేర‌న్ రూపొందించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది.

పూరి - క‌ళ్యాణ్ రామ్ మూవీ టైటిల్ ఇదే..

క‌ళ్యాణ్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

సందీప్ కిష‌న్ రిలీజ్ చేసిన త‌ను..వ‌చ్చేనంట మోష‌న్ పోస్ట‌ర్

శ్రీ అచ్యుత ఆర్ట్స్  పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మాతగా తేజ కాకుమాను (బాహుబలి  ఫేం), రేష్మి గౌతం, ధన్య  బాలకృష్ణన్  నటినటులుగా వెంకట్  కాచర్ల దర్సకత్వంలో  రూపొందుతున్న  చిత్రం  “తను... వచ్చేనంట”.

జూలై 22న 'చుట్టాలబ్బాయి'

లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్,ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి,రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'చుట్టాలబ్బాయి'.