మరో అవకాశం దక్కించుకున్న కుమారి హీరోయిన్..

  • IndiaGlitz, [Tuesday,December 08 2015]

సుకుమార్ తొలి ప్ర‌య‌త్నంగా నిర్మించిన కుమారి 21 ఎఫ్ మూవీలో న‌టించిన హేబా ప‌టేల్ త‌న న‌ట‌న‌తో యూత్ ను బాగా ఆక‌ట్టుకుంది. తొలి ప్ర‌య‌త్నంలోనే ఘ‌న విజ‌యం సాధించడంతో వ‌రుస‌గా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటుంది. మంచు విష్ణు, రాజ్ త‌రుణ్ కాంబినేష‌న్ లో రూపొందే మూవీలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న హీరోయిన్ గా మ‌ళ్లీ హేబా ప‌టేల్ జ‌త‌క‌ట్ట‌నుంది. త్వ‌ర‌లోనే ఈ మూవీని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే...హేబా ప‌టేల్ నిఖిల్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. నిఖిల్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. తాప్సీ, అవికా గోర్, స్వాతి ని ఫిక్స్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం అవికాగోర్, హేబా ప‌టేల్ ను ఫిక్స్ చేసార‌ట‌. కేథ‌రిన్ ను మూడో క‌థానాయిక‌గా ఎంపిక చేస్తున్నార‌ట‌.....

More News

డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతున్న ధనుష్ 'నవమన్మథుడు'

విలక్షణమైన పాత్రలతో రాణిస్తూ తెలుగు,తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైనమాస్,కమర్షియల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నధనుష్ హీరోగా సమంత,ఎమీజాక్సన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'తంగ మగన్'.

ప్రభాస్ కి కోపం తెప్పించిన పవన్ ఫ్యాన్స్...

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం లోఫర్.ఈ చిత్రం ఆడియో వేడుకకు ముఖ్యఅతిధిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాజరయి..

బాలీవుడ్ లో డిక్టేటర్...

నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.

పవన్ ప్రొడ్యూసర్ కి కోపం వచ్చింది...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు.

అదే లోఫర్ సక్సెస్ అంటున్న పూరి

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..తెరకెక్కించిన తాజా చిత్రం లోఫర్.ఈ చిత్రంలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, దిషా పటాని జంటగా నటించారు.