'2.0' లో నేను ఆ పాత్ర చేయడం లేదన్నఎమీ జాక్సన్

  • IndiaGlitz, [Saturday,February 27 2016]

మదరాసు పట్టణంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎమీ జాక్సన్ తెలుగులో రాంచరణ్ ఎవడులో చిన్న పాత్ర చేసింది. తర్వాత శంకర్ ఐ చిత్రంలో నటించింది. తన పాత్రకు మంచి మార్కులను సంపాదించుకుంది. ఇఫ్పుడు మరోసారి శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ లు నటిస్తున్న 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో చిత్రంలో నటిస్తుంది.

అయితే ఈచిత్రంలో ఎమీజాక్సన్ లేడీ రోబోగా నటిస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. అయితే ఈ విషయంపై ఎమీజాక్సన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. అందరూ అనుకుంటున్నట్టు లేడీ రోబో పాత్ర చేయడం లేదు. నా పాత్ర గురించి నేను మాట్లాడను, కానీ రజనీకాంత్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ తో కలిసి నటించడం చాలా థ్రిల్లింగ్ గా ఉందంటూ తన పాత్రపై వినిపించిన వార్తలకు ఎమీ చెక్ పెట్టింది.

More News

మరో అవార్డు రేసులో బాహుబలి...

హాలీవుడ్ లో సాటర్న్ అవార్డ్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత నాలుగున్నర దశాబ్దాలుగా ది ఆకాడమీ ఆఫ్ ఫిలింస్ హర్రర్, ఫాంటసీ, సైన్స్, ఫిక్షన్ విభాగాలకు చెందిన మూవీలకు ఈ అవార్డులను ప్రకటిస్తుంది.

వరుణ్ తో లావణ్య..

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు వంటి వరుస విజయాలు తర్వాత అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠికి టాలీవుడ్ అవకాశాలు తలుపు తడుతున్నాయి.

శివకు గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్...

దర్శకుడు కొరటాల శివ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ బాగా నడుస్తుంది. తొలి సినిమా మిర్చితో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు తర్వాత మహేష్ శ్రీమంతుడుతో బాహుబలి తర్వాత నెక్ట్స్ రేంజ్ సక్సెస్ ను అందుకున్నాడు.

'పంతులుగారి అమ్మాయి' పాటల విడుదల

కన్నడలో సంచలన విజయం సాధించిన 'రోజ్' అనే చిత్రం తెలుగులో 'పంతులుగారి అమ్మాయి' పేరుతో అనువాదమవుతోంది.

న‌న్ను కామెంట్ చేస్తే ప‌ట్టించుకోను. కానీ నా ఫ్యామిలీ మెంట‌ర్స్ ని అంటే మాత్రం త‌ట్టుకోలేను : అన‌సూయ‌

యాంకర్ గా కెరీర్ ప్రారంభించి...అన‌తి కాలంలోనే బాగా పాపుల‌ర్ అయిన యాంక‌ర్ అన‌సూయ‌. సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో బుల్లితెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోట్ అయిన అనుసూయ తాజాగా క్ష‌ణం సినిమాలో న‌టించింది.