విష్ణు సరసన అమల...?

  • IndiaGlitz, [Wednesday,September 16 2015]

మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో నూతన చిత్రం ఇటీవ‌ల హైదరాబాద్ లో ప్రారంభ‌మైన సంగ‌తి విదిత‌మే. సోమా విజయ్ ప్రకాష్ నిర్మాణ నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ న‌టించాల్సి ఉంది. జాదూగాడు ఫేమ్ సోనారిక ఒక‌ హీరోయిన్ గా నటిస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గా మ‌లయాళ హీరోయిన్, రీసెంట్ గా త‌మిళ ద‌ర్శకుడు విజ‌య్‌ను వివాహ‌మాడిన అమ‌లాపాల్ న‌టిస్తుంద‌ట‌. ఈ విష‌యంపై అధికార‌కంగా స‌మాచారం రావాల్సి ఉంది.

More News

ఒక్కడితో మొదలైంది

భైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో వస్తున్న ఒకక్కడితో మోదలైంది సినిమా వచ్చే నెల రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాత బి.మోహన్ తెలిపారు.

తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజున రామోజీ ఫిల్మ్‌ సిటీలో 'బహ్మోత్సవం' షూటింగ్‌ ప్రారంభం

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బ్రహ్మోత్సవం'.

ఒకే రోజు 2 సినిమాలు స్టార్ట్ చేస్తున్న నారా రోహిత్

వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకుం టు త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న‌ యంగ్ హీరో నారా రోహిత్.

అఖిల్ ఆడియో ఫంక్ష‌న్... ఎక్స్ క్లూజివ్ డీటైల్స్..

అక్కినేని వంశం నుంచి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానున్న మ‌రో సంచ‌ల‌న క‌థానాయ‌కుడు అఖిల్. నాగార్జున.. అఖిల్ తొలి చిత్రాన్ని క‌థ‌కి ప్రాధాన్యం ఇస్తూ.

ఆర్యకి డబ్బింగ్ చెప్పిన...

పివిపి బ్యానర్ పై ఆర్య, అనుష్క హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘సైజ్ జీరో’. సోనాల్ చౌహాన్ ప్రధానపాత్రలో నటిస్తుంది.