బాలీవుడ్‌లోకి అమ‌లాపాల్‌

  • IndiaGlitz, [Tuesday,July 24 2018]

నీలి తామ‌ర అనే మ‌ల‌యాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమ‌లాపాల్ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ హీరోయిన్‌గా మారింది. త‌ర్వాత ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్‌ను పెళ్లి చేసుకోవ‌డం.. అత‌న్నుండి విడిపోవ‌డం.. ఇలా చక‌చ‌కా జ‌రిగిపోయాయి.

ఇప్పుడు అమ‌లాపాల్ సినిమాల్లో న‌టిస్తూ బిజీ అవుతుంది. అయితే ఈ అమ్మడు త్వ‌ర‌లోనే మ‌ల‌యాళంలోకి అడుగుపెట్ట‌నుంది. వివ‌రాల్లోకెళ్తే... న‌రేశ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వంలో అర్జున్ రాంపాల్ ద‌ర్శ‌క‌త్వంలో అమ‌లా న‌టించ‌నుంది. అక్టోబ‌ర్ నెల‌లో ప్రారంభం కానున్న ఈ సినిమా హిమాల‌యాల్లో ఉంటుంద‌ట‌. ఈ సినిమా కోసం చాలా ఆస‌క్తిగా అమ‌లాపాల్ ఎదురుచూస్తుంద‌ట‌.

More News

ప‌దేళ్ల త‌ర్వాత ప్ర‌భాస్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

టుస్సాడ్స్‌లో దీపికాప‌దుకొనే

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణించిన ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొనే విగ్ర‌హం మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు.

యంగ్ టైగ‌ర్ ముఖ్య అతిథిగా....

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్‌ క‌థానాయ‌కుడిగా,

జులై 27 న సాక్ష్యం గ్రాండ్ రిలీజ్..

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు..

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బ్రాండ్ బాబు.. ఆగస్ట్ 3న రిలీజ్..!!

సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు.