నాగ్‌ తో అమ‌లాపాల్‌....

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

నాని 'జెండాపై క‌పిరాజు' చిత్రం త‌ర్వాత అమ‌లాపాల్ మ‌రో స్ట్ర‌యిట్ తెలుగు సినిమా చేయ‌లేదు. ఇప్పుడు తెలుగు సినిమాలో న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. నాగార్జున, నాని హీరోలుగా అశ్వ‌నీధ‌త్ నిర్మిస్తున్న చిత్రం ఈ నెల 18 నుండి చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టి అమ‌లాపాల్ నాగార్జున‌కు జోడిగా కనిపించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రంలో డాన్ పాత్ర‌లో నాగార్జున... డాక్ట‌ర్ పాత్ర‌లో నాని క‌నిపించ‌నున్నారు. మ‌ణిశ‌ర్మ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

More News

'నోటా'.. స‌త్య‌రాజ్ పాత్ర ఎలా ఉంటుందంటే..

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'నోటా'. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెహ్రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో.. రాజకీయ వారసుడి పాత్ర‌లో విజయ్ నటిస్తున్నారు.

ఈ నెల 18న ర‌వితేజ చిత్రం ఫ‌స్ట్ లుక్‌

రవితేజ, మాళవిక శర్మ జంట‌గా నటిస్తున్న చిత్రం 'నేల టికెట్' (ప్రచారంలో ఉన్న పేరు). కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. తన గత చిత్రాల మాదిరిగానే.. అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు.

పాట చిత్రీక‌ర‌ణ‌లో 'భరత్ అనే నేను'

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది ఈ చిత్రం.

చిత్రం శీను ప్రధాన పాత్రలొ 'విశ్వదాభిరామ'

సొలొ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సురేంద్ర కమల్( సురేంద్ర వంటిపులి) నిర్మిస్తొన్న థ్రిల్లర్ "విశ్వదాభిరామ" . సురేష్ కాశీ, సురేంద్ర కమల్ , అశోక్ చక్రం త్రయం  దర్శకులు.

తెలుగులోకి మ‌ళ్లీ భాగ్య శ్రీ....

బాలీవుడ్ చిత్రం 'మైనే ప్యార్ కియా' సినిమాను తెలుగులో 'ప్రేమ పావురాలు' పేరుతో  విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత సినిమాల నుండి భాగ్య శ్రీ బ్రేక్ తీసుకున్నారు.