అమ‌లా పాల్ ఆగ్ర‌హం..!

  • IndiaGlitz, [Friday,December 30 2016]

బెజ‌వాడ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...నాయక్, నాన్న‌, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో...చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న మ‌ల‌యాళ భామ అమ‌లాపాల్. డైరెక్ట‌ర్ విజ‌య్ తో ప్రేమ వివాహాం జ‌రగ‌డం...ఆత‌ర్వాత విడిపోవ‌డం తెలిసిందే. అయితే...అమ‌లాపాల్, విజ‌య్ విడిపోవ‌డానికి ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్ కార‌ణం అంటూ త‌మిళ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

ప్ర‌స్తుతం అమ‌లాపాల్, ధ‌నుష్ తో క‌లిసి విఐపి 2 లో న‌టిస్తుంది. దీంతో ధ‌నుష్, అమ‌లాపాల్ మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తుంది అంటూ మ‌ళ్లీ వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఈ వార్త‌ల పై అమ‌లాపాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ధ‌నుష్ నా శ్రేయోభిలాషి. మా వివాహం ర‌ద్దు కాకుండా ఉండేందుకు కూడా ప్ర‌య‌త్నించాడు. అలాంటి వ్య‌క్తి గురించి ఇలా ప్ర‌చారం చేయ‌డం..అదీ పెళ్లైన వ్య‌క్తి గురించి అలా మాట్లాడ‌డం దారుణం నీచం అంటూ త‌న బాధ‌ను తెలియ‌చేసింది. ఇక నుంచైనా ఇలాంటివి రాయ‌ద్దు అత‌నితో నాకు లింకు పెట్ట‌ద్దు అంటుంది.

More News

మ‌ల‌యాళంలో మ‌నం..!

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్....ఇలా అక్కినేని ఫ్యామిలీ హీరోలు క‌లిసి న‌టించిన సంచ‌ల‌న చిత్రం మ‌నం. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన మ‌నం చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ఓ క్లాసిక్ గా నిలిచింది.

నారి నారి న‌డుమ క్రిష్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని తెర‌కెక్కించిన జాగ‌ర్ల‌మూడి క్రిష్, త‌న భార్య ర‌మ్య సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోను షేర్ చేసారు.

మీ బాస్ ని ఆహ్వానిద్దాం రండి అంటున్న చ‌ర‌ణ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ నెం 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడ‌లో భారీ స్ధాయిలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓం నమో వేంకటేశాయ ఆడియో వేదిక ఖరారు..!

నవరస సమ్రాట్ నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతున్న నాలుగవ భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

ఖైదీ నెం150 సెన్సార్ కంప్లీట్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.