వచ్చే వారంలో బన్ని...

  • IndiaGlitz, [Friday,December 11 2015]

స్ట‌యిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం స‌రైనోడు'(వ‌ర్కింగ్ టైటిల్‌). గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. రెండు వ‌రుస చిత్రాల‌తో 50 కోట్ల క్ల‌బ్‌లో ప్లేష్ ద‌క్కించుకున్న బ‌న్ని, లెజెండ్' స‌క్సెస్ త‌ర్వాత బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ దశ‌లోని ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వ‌చ్చే వారం అంటే డిసెంబ‌ర్ 16 నుండి హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, క్యాథ‌రిన్ హీరోయిన్స్‌. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 8న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

More News

ఫ్యాన్స్ కి న్యూయర్ గిఫ్ట్ ఇస్తానంటున్న సర్ధార్..

గబ్బర్ సింగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే..ఇప్పుడు గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సర్ధార్ గబ్బర్ సింగ్ గా రెడీ అవుతున్నాడు పవర్ స్టార్.

'గరమ్ ' టీజర్ ను విడుదల చేసిన ప్రభాస్...

సాయికుమార్ తనయుడు ఆది,‘హార్ట్ ఎటాక్’ఫేమ్ ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా‘గరమ్’చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే.

డిసెంబర్ 13న 'జత కలిసే' ఆడియో

అశ్విన్,తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ‘జత కలిసే’.

కుమారి 21 ఎఫ్ పై హెచ్.ఆర్.సిలో ఫిర్యాదు..

డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం కుమారి 21ఎఫ్.సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే.

రామ్ కోసం ట్రై చేస్తున్న ప్లాప్ డైరెక్టర్..

ఎనర్జిటిక్ హీరో రామ్ కోసం ఓ ప్లాప్ డైరెక్టర్ ట్రై చేస్తున్నాడట.ఇంతకీ ఆ ప్లాప్ డైరెక్టర్ ఎవరునుకుంటున్నారా..?ఆయనే వై.వి.ఎస్.చౌదరి.