ఫ్యాన్స్‌కు ఇఫ్తార్ విందు ఇచ్చిన బ‌న్ని

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

టాలీవుడ్‌లో న‌యా ట్రెండ్ స్టార్ట‌య్యింది. ఇంత‌కు ఆ ట్రెండ్ ఏంటో తెలుసా..ఇఫ్తార్ విందు. ప‌విత్ర రంజాన్ మాసం సంద‌ర్భంగా ముస్లిం సోద‌రుల‌కు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు. సాధార‌ణంగా ఇలాంటి విందు పొలిటిక‌ల్ సర్కిల్‌లో ఎక్కువ‌గా జ‌రుగుతుంటుంది. కానీ ఇప్పుడు టాలీవుడ్‌కు కూడా పాకింది. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీకి సంబంధించిన హీరోలు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తే చెప్పుకునేవారు కాదేమో.. కానీ ఇప్పుడు బ‌య‌ట‌కు చెప్పుకుంటున్నారు. రీసెంట్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ ఎమ్మెల్యే హోదాలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈరోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న అభిమానులకు ఇఫ్తార్ విందు ఇవ్వ‌డం విశేషం.

More News

`ల‌క్ష్మీబాంబ్‌`లో రాఘ‌వ లారెన్స్ రీ జాయిన్‌

రాఘ‌వ లారెన్స్ రీసెంట్‌గా డైరెక్ట‌ర్‌గా బాలీవుడ్‌లోకి రంగ ప్ర‌వేశం చేసిన సంగ‌తి తెలిసిందే.

కీర్తి సురేష్ స‌రికొత్త లుక్ చూశారా?

అప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన కీర్తిసురేష్‌.. `మ‌హాన‌టి` త‌ర్వాత న‌టిగా కొత్త అవ‌తారం ఎత్తారు.

టీడీపీ ఉద్ధండులు సంచలన నిర్ణయం.. త్వరలో బీజేపీలోకి!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.

‘నేసమణి’ వ్యవహారం: ప్లీజ్ నా జీవితం నాశనం చేయొద్దు!

గత కొన్ని రోజులుగా #Prayfornesamani హ్యాష్ ట్యాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.

బ్యాంకులు ఇకపై వారంలో ఐదు రోజులు మాత్రమే..

భారత దేశంలోని వాణిజ్య బ్యాంకులు వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేస్తాయని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.