అఖిల్ సెకండ్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Thursday,November 24 2016]

అక్కినేని అఖిల్ రెండో చిత్రాన్ని మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న మేఘ ఆకాష్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. ఈ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏమిటంటే....నాగార్జున‌తో నిన్నే పెళ్లాడ‌తా చిత్రంలో న‌టించిన ట‌బు ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి సంగీత సంచ‌ల‌నం ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నారు అని స‌మాచారం. ఇక ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోలో డిసెంబ‌ర్ 12న ప్రారంభించ‌డానికి ముహుర్తం ఖ‌రారు చేసారు. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు.

More News

నాడు ఎమ్మెల్యే అయిన హీరో నేడు సి.ఎం..!

నాడు ఎమ్మెల్యే అయిన హీరో నేడు సి.ఎం అనగానే....

డిసెంబర్ లో త్రివిక్రమ్ 'కారందోశ'

ఏదో పెద్దగా చేసెయ్యాలి.ఇరగదీసెయ్యాలి.ఇంకేదో సాధించేయాలి..అని కలలు కంటూ క్లారిటీ మిస్సవుతోంది నేటి యువతరం.

మ‌హేష్ తో ల‌వ్ లో ప‌డిపోయా అంటున్న హీరోయిన్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క్రేజు - ఇమేజు అంతా ఇంతా కాదు..! విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌బ‌ట్టే బ‌డా కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్స్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మ‌హేష్ బాబునే ఎంచుకుంటున్నాయి.

అందరూ వద్దన్నా... అందుకే శ్రీనివాస రెడ్డితో చేశా: పూర్ణ (ఇంటర్వ్యూ)

శ్రీమహాలక్ష్మి, సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, అవును 2, రాజు గారి గది తదితర చిత్రాల్లో నటించిన కథానాయిక పూర్ణ. తాజాగా శ్రీనివాస రెడ్డి - పూర్ణ జంటగా నటించిన చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. ఈ చిత్రాన్ని శివరాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై శివరాజ్ కనుమూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. సమైక్యంగా నవ్వుకుందాం అనే ట్యాగ్ లైన్, దేశవాళి ఎంటర్ టైన్

ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'విన్నర్'

సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'విన్నర్ ' చిత్రం ఫారిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.