ఒక రోజు లేటుగా వస్తున్న అఖిల్...

  • IndiaGlitz, [Saturday,September 05 2015]

టాలీవుడ్ కింగ్ నాగార్జున రెండో వార‌సుడు అఖిల్ న‌టిస్తున్న తొలి చిత్రం అఖిల్. ఈ చిత్రాన్ని వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 21న రిలీజ్ చేస్తున్నట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే రాంచ‌ర‌ణ్ హీరోగా శ్రీను వైట్ల తెర‌కెక్కిస్తున్న చిత్రం బ్రూస్ లీ. ఈ సినిమాని అక్టోబ‌ర్ 15న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.రామ్ చ‌ర‌ణ్ చిత్రంలో చిరంజీవి ఓ ముఖ్య‌పాత్ర‌లోన‌టిస్తున్నారు. క‌నుక చిరంజీవి 150వ సినిమా బ్రూస్ లీ నే అవుతుంది.

అఖిల్ కి అఖిల్ తొలి చిత్రం కాగా....చిరంజీవికి 150వ సినిమా బ్రూస్ లీ..సో...ఇద్ద‌రికీ ఈ రెండు చిత్రాలు ప్ర‌తిష్టాత్మ‌క‌మే. అందుచేత ఈ ద‌స‌రా సీజ‌న్ ను ఎలాగైనా మిస్ కాకూడ‌ద‌నుకుంటున్నారు. చిరు, నాగ్ ఇద్ద‌రు మిత్రులు. అలాగే చ‌ర‌ణ్‌, అఖిల్ ..కూడా మంచి మిత్రులే. అందుక‌నే ఇద్ద‌రు మాట్లాడుకుని ఓ అండ‌ర్ స్టాండింగ్ కి వ‌చ్చార‌నుకుంట‌. అఖిల్ త‌న చిత్రాన్ని ముందు చెప్పిన‌ట్టు 21న కాకుండా ఒక‌రోజు ఆల‌స్యంగా 22న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. చ‌ర‌ణ్ బ్రూస్ లీ 15న వ‌స్తే...వారం రోజులు గ్యాప్ దొరుకుతుంది. మ‌రి ఈ ద‌స‌రా పోటీలో ఇద్ద‌రిలో ఒక‌రే విజేత‌గా నిలుస్తారా....? ఇద్ద‌రు విజేత‌లుగా నిలుస్తారా అనేది తెలియాలంటే అక్టోబ‌ర్ 22న వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

నితిన్ నిర్ణ‌యం కోసం తేజ వెయిటింగ్

హీరో నితిన్ నిర్ణ‌యం కోసం తేజ వెయిటింగ్..అంటే ఇదేదో నితిన్ కి తేజ క‌థ చెప్పాడేమో...అందుకే నితిన్ నిర్ణ‌యం కోసం వెయిటింగ్ అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే.

11న వస్తోన్న సైకలాజికల్ థ్రిల్లర్ 'ది ఐస్'

రామ్ గోపాల్ వర్మ ‘365 డేస్’ చిత్రాన్ని నిర్మించిన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ డి.వి.వెంకటేష్ నిర్మాతగా డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై మీరాజాస్మిన్ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రాన్ని‘ది ఐస్’

మంచు విష్ణు నూతన చిత్రం విశేషాలు...

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ మంచు విష్ణు హీరోగా, ‘జాదూగాడు’ ఫేమ్ సోనారిక హీరోయిన్ గా ఓ నూతన చిత్రం రూపొందనుంది.

ఎన్.టి.ఆర్ తో ప్లాన్ చేస్తున్నారట...

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్’ పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇల్లీ బేబి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు...

జగన సుందరిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగులో సినిమాలు చేయడం లేదు.