'మిస్ట‌ర్ మ‌జ్ను' అంటున్న అఖిల్‌

  • IndiaGlitz, [Monday,May 28 2018]

అఖిల్ మూడో సినిమా జూన్ నుండి సెట్స్‌కి వెళ్లనుంది. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను లండ‌న్‌లో 45 రోజుల పాటు చిత్రీక‌రించ‌నున్నారు. ఈ సినిమాకు మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. గ‌తంలో హ‌లో చిత్రాకి కూడా ఈ టైటిల్ వినిపించింది. కానీ అప్పుడు ఆ టైటిల్‌ను పెట్ట‌లేదు. ఇప్పుడు మ‌రోసారి ఈ టైటిల్ విన‌ప‌డుతుంది. త్వ‌ర‌లోనే హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యం తెలియ‌నుంది.

More News

క్లాసిక‌ల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న త‌మ‌న్నా...

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్పుడు క్లాసిక‌ల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం  'సైరా న‌ర‌సింహారెడ్డి'.

'క్వీన్' రీమేక్‌లో కొత్త ద‌ర్శ‌కుడు?

బాలీవుడ్ క్వీన్ చిత్రాన్ని ద‌క్షిణాదిన నాలుగు భాష‌ల్లో మ‌నుకుమార్ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు.

అసలు సిసలు ట్రెండ్ సెట్టర్

తెలుగు చలన చిత్రసీమలో అసలు సిసలు 'ట్రెండ్ సెట్టర్' అంటే యన్టీఆర్ అని అందరికీ తెలుసు.

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది నూతన చిత్రం ప్రారంభం

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయి కుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో

అనుప‌మ స్థానంలో రితికా?

సుప్రీమ్ స్టార్ సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు తేజ్ - ఐ ల‌వ్ యూ సినిమా చేస్తున్నాడు.