తెలుగులోకి ఐశ్వ‌ర్య రాజేశ్‌

  • IndiaGlitz, [Wednesday,October 10 2018]

తెలుగులో సీనియ‌ర్ మ‌హిళా క‌మెడియ‌న్‌, న‌టి శ్రీల‌క్ష్మి గురించి తెలియ‌ని వారు త‌క్కువ మందే ఉంటారు. ఈమెకు స్వ‌యానా మేన‌కోడ‌లైన ఐశ్వ‌ర్య రాజేశ్ మాత్రం న‌టిగా, హీరోయిన్‌గా త‌మిళ చిత్ర‌సీమ‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2010లో న‌టిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఐశ్వ‌ర్య రాజేశ్ దాదాపు ఏడేళ్ల త‌ర్వాత అంటే 2018లో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా నిర్మిత‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అందులో రాశిఖ‌న్నా ఒక‌టి. ఈమెతో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఐశ్వ‌ర్య రాజేశ్ న‌టించ‌బోతున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ల‌క్ష్మి, సామి(త‌మిళంలో సామి స్క్వేర్‌) వంటి అనువాద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే ఐశ్వ‌ర్యా రాజేశ్‌.

More News

శ్రీదేవిగా ర‌కుల్ లుక్ అదిరిందిగా!

నిన్న‌టి త‌రం అందాల న‌టి శ్రీదేవి గా ర‌కుల్ ప్రీత్‌సింగ్ తెర‌పై త‌ళుక్కుమ‌ని మెర‌వ‌నున్నారు. `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ కోసం ర‌కుల్ ఈ పాత్ర‌ను పోషిస్తున్నారు.

స్నేహితుడు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు - త్రివిక్ర‌మ్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మమ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై .. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.

24 కిస్సెస్ సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 26న విడుద‌ల‌

24 కిస్సెస్ సినిమా సెన్సార్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. 'A' స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అక్టోబ‌ర్ 26న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాగ్నెట్'

విడుదల అయిన ఒక్క ఫస్ట్ లుక్ తోనే కుర్రకారులో అంచనాలు పెంచేసిన చిత్రం మాగ్నెట్. ఈ మధ్యే ఈ సినిమా యూనిట్ సాక్షి చౌదరి హాట్ లుక్ విడుదల చేశారు,

'సాహో' లో ఎయిర్ టెల్ అమ్మ‌డు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'సాహో'.