'2.0'లో ఐశ్వ‌ర్యా రాయ్‌

  • IndiaGlitz, [Saturday,September 29 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లోరూపొందుతోన్న చిత్రం '2.0'. సైంటిఫిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం 'రోబో' చిత్రానికి సీక్వెల్‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం సీక్వెల్లో కూడా ఐశ్వ‌ర్య‌రాయ్ కొద్దిసేపు తెర‌పై క‌నిపిస్తార‌ట‌. రోబోలో హీరోయిన్‌గా నటించిన ఐశ్వ‌ర్యరాయ్ గెస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌టం ఆమె అభిమానుల‌కు సంతోషాన్ని క‌లిగించే విష‌య‌మే.

సీక్వెల్ '2.0'లో ఎమీజాక్స‌న్ హీరోయిన్‌. ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

More News

సినిమా రంగంలో ఇదొక సరికొత్త సంచలనం 'జాదూజ్' - శోభన

కింగ్ నాగార్జున పరిచయ చిత్రం 'విక్రమ్' మొదలుకొని.. తెలుగులో అందరు అగ్ర హీరోలతో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో

'పందెంకోడి 2' ట్రైలర్‌ విడుదల

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో2005లో విడుదలైన చిత్రం 'పందెంకోడి' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.

త‌మిళ బిగ్ బాస్ షోలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్ప‌టికే తెలుగు బిగ్ బాస్ లో సంద‌డి చేసాడు. ఇప్పుడు ఆయ‌న త‌మిళనాట కూడా అడుగు పెడుతున్నాడు.

'నాటకం' మూవీ సక్సెస్ మీట్..

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ హీరో హీరోయిన్లుగా  విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం  'నాటకం'.. కళ్యాణ్ జి గోగన దర్శకుడు.

'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌'... నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని రాసిన క‌థ కాదు!

"ఎవ‌రో న‌లుగురు ర‌చ‌యిత‌లు నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని నాలుగు రోజుల్లో రాసిన క‌థ కాదు ఇది .  మ‌న నాలుగు దిక్కులా ఎల్ల‌వేళ‌లా జ‌రుగుతున్న నిజం.