16 ఏళ్ల తర్వాత...

  • IndiaGlitz, [Friday,January 11 2019]

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, సౌందర్య, జగపతిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'అంతఃపురం'. ఈ చిత్రాన్ని నానా పటేకర్ ప్రధాన పాత్రధారిగా హిందీలో కూడా కృష్ణవంశీ రీమేక్ చేశారు. ఇప్పుడు మళ్లీ 16 ఏళ్లకు నానా పటేకర్‌తో ఈ దర్శకుడు సినిమా చేయబోతున్నారు.

అది కూడా హిందీ వెర్షన్‌లో.. ఇదే సినిమాను తెలుగులో ప్రకాశ్‌రాజ్‌తో కృష్ణవంశీ తెరకెక్కించబోతున్నారు. ఇంత‌కు ఆ సినిమా ఏదో కాదు.. మ‌రాఠా చిత్రం 'న‌ట‌సామ్రాట్‌' ను తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంటున్నారు.

చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ఈ దర్శకుడు ఈసారి ఏకంగా రెండు సినిమాలను చేయబోతున్నారని సినీ వర్గాల సమాచారం. త్వరలోనే ఆ సినిమా వివరాలు వెల్లడి కానున్నాయి. 

More News

గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్ 'ఉండిపోరాదే..'

త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతూ శ్రీమ‌తి స‌త్య ప్ర‌మీల క‌ర్ల‌పూడి స‌మ‌ర్ప‌ణ లో

ఫార్ములా సినిమానే కావాలి...

గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో 'గౌతమ్‌నంద' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు.

ఓ లైఫ్ చూసినట్టుగా అనిపించింది - కృష్ణ

ఎన్టీఆర్ జీవితాన్ని 'యన్.టి.ఆర్' అనే బయోపిక్‌గా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో తొలి భాగం 'యన్.టి.ఆర్ కథానాయుకుడు' జనవరి 9న విడుద‌లైంది.

అదిరిపోయే బ్రొమాన్స్ ఖాయం

వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్.

సమంత యంగ్ లుక్‌లోనే...

కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు, కమ‌ర్షియల్ సినిమాలు ఎక్కువగా చేసిన సమంత ఇప్పుడు వైవిధ్యైమెన పాత్రలు చేయుడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు.