రెండు ద‌శాబ్దాల త‌ర్వాత విల‌న్ గా...

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

కెరీర్ స్టార్టింగ్ లో చిన్న క్యారెక్ట‌ర్స్‌ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ త‌ర్వాత విల‌న్ గా కూడా ప‌లు చిత్రాల్లో న‌టించాడు., త‌ర్వాత హీరోగా మారిన త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా మారిపోయాడు. ఇప్ప‌టికి వంద సినిమాల‌కు పైగా న‌టించిన శ్రీకాంత్ మ‌రోసారి విల‌న్‌గా న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోస్ అయిన జ‌గ‌ప‌తిబాబు, వ‌డ్డే న‌వీన్‌లు విల‌న్స్‌గా మారితే రాజ‌శేఖ‌ర్‌కు కూడా త్వ‌ర‌లోనే త‌న విల‌నిజాన్ని చూపించ‌బోతున్నాడు. ఇప్పుడు హీరో శ్రీకాంత్ కూడా త్వ‌ర‌లోనే విల‌న్ గా మార‌బోతున్నాడ‌న్న‌మాట‌. విల‌న్‌గా న‌టించడం మానేసిన శ్రీకాంత్ మ‌ళ్లీ రెండు ద‌శాబ్దాలు త‌ర్వాత ఓ త‌మిళ చిత్రంలో విలన్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌న్న‌మాట‌. మ‌రి శ్రీకాంత్ ఎలాంటి అవ‌కాశాల‌ను చేజిక్కించుకుంటాడో చూడాలి.

More News

యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'త్రయం'

విషు రెడ్డి,అభిరామ్,సంజన,అశోక్ ప్రధాన పాత్రల్లో పంచాక్షరీ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతొన్న చిత్రం 'త్రయం'.

కమల్ హాసన్ గారు తర్వాత నా అభిమాన హీరో అతనే - నివేథా థామస్

నాని,ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం జెంటిల్ మన్.ఈ చిత్రంలో నాని సరసన నివేథా థామస్,సురభి నటించారు.

జక్కన్న టీజర్ రిలీజైంది.

కమెడియన్ టర్నడ్ కథానాయకుడు సునీల్ నటించిన తాజా చిత్రం జక్కన్న.

మంచు విష్ణు భార్యకు గాయాలు...

మంచు మోహన్ బాబు పెద్ద తనయుడు మంచు విష్ణు సతీమణి విరోనికా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

విజయశాంతి ఇంట్లో దొంగలుపడ్డారు..

ప్రముఖ సినీ నటి,కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి హైదరాబాద్ బంజారా హిల్స్ లో నివాసం ఉంటున్నారు.