అబుదాబి టు ఆర్‌ఎఫ్‌సి

  • IndiaGlitz, [Sunday,May 27 2018]

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సాహో’ చిత్రం ఇటీవల దుబాయ్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అబుదాబిలో భారీ యాక్షన్, చేజ్ సీన్స్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. జూన్ రెండో వారంలో మరో షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది ‘సాహో’ యూనిట్. ఈ షెడ్యూల్‌ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించనున్నారు.

బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

More News

ఆరోజు ఎప్పటికీ రాదు - సన్నీ లియోన్

ప్రత్యేక పాత్రలు, స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్ ‘వీరమహాదేవి’ చిత్రంలో టైటిల్‌లో నటిస్తోంది.

మాదాల రంగారావు క‌న్నుమూత‌

ప్ర‌ముఖ న‌టుడు,నిర్మాత రెడ్‌స్టార్ మాదాల రంగ‌రావు ఆదివారం ఉద‌యం క‌న్నుమూశారు.

విదేశాల‌కు 'పంతం'

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న 25వ చిత్రం 'పంతం'. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డిజిట‌ల్ ఇండియాలోని మ‌రో కోణాన్ని చెప్పే చిత్ర‌మే 'అభిమ‌న్యుడు' - విశాల్‌

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో

ముఖ్యమంత్రి మెచ్చిన 'మహానటి'

వైజయంతీ మూవీస్ పతాకంపై కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'మహానటి'. నాగఅశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రరాజాన్ని ప్రతి తెలుగు ప్రేక్షకుడు మెచ్చి అఖండ విజయాన్ని అందించాడు.