కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌

  • IndiaGlitz, [Saturday,April 14 2018]

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా ఎంపికైంది.

అలాగే నేచురల్‌ స్టార్‌ నాని సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌, సంపూర్ణేష్‌బాబుతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్‌ డి. పట్టి, శ్రీరామ్‌ ఆర్‌. ఇరగం, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, కో-డైరెక్టర్‌: తేజ కాకుమాను, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, నిర్మాత: సి.అశ్వనీదత్‌, దర్శకత్వం: టి.శ్రీరామ్‌ ఆదిత్య. 

More News

'జంబ‌ల‌కిడి పంబ‌' ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసిన డా.వి.కె.న‌రేశ్‌!

'జంబ‌ల‌కిడి పంబ‌' అనే పేరు విన‌గానే న‌రేశ్ హీరోగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ చేసిన న‌వ్వుల సంద‌డి గుర్తుకొస్తుంది.

ఏప్రిల్ 17న విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' టీజర్ విడుదల

పెళ్లి చూపులు చిత్రంతో నటుడిగా,  అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా పేరు తెచ్చుకొని, యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్ గా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ

మనం సైతంకు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసా పత్రం

సేవా సామ్రాజ్యంగా విస్తరిస్తున్న మనం సైతం సంస్థకు అండగా ఉంటానన్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో సంస్థ సేవా కార్యక్రమాల గురించి తెలిసి....మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్

పిక్చ‌ర్ బాక్స్ ద్వారా తెలుగులో విడుద‌ల కానున్న విజ‌య్‌ ఆంటోని 'కాశి'

బిచ్చ‌గాడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన విజ‌య్ ఆంటోని హీరోగా,

నమస్తే హైదరాబాద్ టైటిల్ లోగో విడుదల

పి సి క్రియేషన్స్ పతాకం పై మనో ఆర్య, మహి వర్మ ప్రధాన తారాగణం లో మనోహర్