ఎనిమిదోసారి అపూర్వ క‌ల‌యిక‌

  • IndiaGlitz, [Tuesday,November 21 2017]

మ‌న సీనియ‌ర్ హీరో హీరోయిన్స్‌..అంటే 80 ద‌శ‌కంలో న‌టించిన తారలంద‌రూ ఈ మ‌ధ్య ఏడాకి కలుసుకుంటారు. ఈ క‌ల‌యిక‌కి ఓ ప్ర‌దేశాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఈ గెట్ టుగెద‌ర్‌కి ఓ పేరు కూడా పెట్టుకున్నారు. ఆ పేరే '80స్ సౌత్ యాక్టర్స్ రీ యూనియున్'.

అందులో భాగంగా అందరూ ఒకే రంగు దుస్తులతో సందడి చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో సంవత్సరం ఒక్కో రంగు దుస్తులు ధరిస్తారు. ఈ సంవత్సరం తారలంతా వంగ పువ్వు రంగు దుస్తులతో కనిపించారు.

నవంబర్ 17 నుండి 19 వ‌ర‌కు మహాబలిపురంలో ఈ వేడుక జరిగింది. మెుత్తం 28 వుంది సినీ తారలు ఎనిమిదోసారి ఇలా కలుసుకున్నారు.

More News

ప‌వ‌న్‌తో త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ ఆ ప‌ని చేయిస్తాడా?

జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు త‌ర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు అజ్ఞాత‌వాసి అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది.

ఈసారి మ‌ల్టీస్టార‌ర్‌ తో

గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత హారీష్ శంక‌ర్ పేరు మారు మోగింది. అయితే రామ‌య్యా వ‌స్తావ‌య్య ప్లాప్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ స‌క్సెస్‌లు ఆ స్థాయి పేరుని హరీష్‌కి తెచ్చి పెట్ట‌లేదు.

నంది విష‌యంలో మీడియా అతి చేస్తుందంటున్న న‌టుడు...

హీరోగా వంద‌ల సినిమాల్లో న‌టించిన జ‌గ‌ప‌తి బాబు ఇప్పుడు విల‌న్‌గా,  క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చాలా బిజీగా ఉన్నాడు. ఈయ‌న ఈమ‌ధ్య వైజాగ్‌లో పాద‌యాత్ర చేశాడు.

దీపిక త‌ప్పుకుంది...

ప్ర‌స్తుతం ఇండియా మొత్తం విన‌ప‌డుతున్న పేరు దీపికా ప‌దుకొనే. ఈ హీరోయిన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ప‌ద్మావ‌తి'. ఈ సినిమా వివాదాల‌తో కూరుకు పోయింది. విడుద‌ల కూడా వాయిదా ప‌డింది.

స‌న్ని ఏం చేస్తుందో తెలుసా...

బాలీవుడ్ శృంగార తార‌గా పేరుపొందిన స‌న్నిలియోన్ ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంది. సినిమాల‌తో పాటు మరో రంగంలో అడుగ‌పెట్ట‌డానికి స‌న్ని రెడీ అయ్యింద‌ట‌. ఆ రంగం మ‌రేదో కాదు..ప్యాష‌న్ రంగం.