'2.0' మ‌రింత ఆల‌స్యం

  • IndiaGlitz, [Thursday,May 03 2018]

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

శంక‌ర్ గ‌త చిత్రం 'ఐ'లో క‌థానాయిక‌గా న‌టించిన ఎమీ జాక్స‌న్ ఇందులో కూడా హీరోయిన్‌గా న‌టిస్తోంది. డ‌బుల్ ఆస్కార్ అవార్డ్స్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు.

సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా గ్రాఫిక్స్ వ‌ర్క్ జ‌రుపుకోవాల్సి ఉంది. అయితే ఇంకా గ్రాఫిక్స్ వ‌ర్క్ మొద‌లు కాలేద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సినిమా ఎప్పుడో విడుద‌ల కావాల్సింది. ఇటీవ‌ల సినిమాను జూన్‌లో విడుద‌ల చేస్తార‌ని అన్నారు.

కానీ  గ్రాఫిక్స్ ప‌నులు కార‌ణంగా సినిమా విడుద‌ల ప‌లుమార్లు వాయిదా ప‌డుతుంది.  అందువ‌ల్ల‌ 2.0 విడుద‌ల మ‌రింత ఆల‌స్యం అయ్యేలా క‌న‌ప‌డుతుంది.

More News

రాజ్ త‌రుణ్‌కు ప్ల‌స్ అవుతారా?

యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్ సినిమాలో తల్లి పాత్రలు చాలా ప్రభావం చూపిస్తాయి.

'జంబల‌కిడిపంబ‌' లో అదిరిపోయే కాన్సెప్ట్ - హీరో నాని

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై జె.బి.ముర‌ళీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న 'బంగారి బాలరాజు'

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం

ఎక్స్ ఎల్ సినిమా సరికొత్త టెక్నాల‌జి తో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'

ఈ స‌మ్మ‌ర్ చిత్రాల్లో భారీ అంచనాలతో మే 4న విడుదలౌతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్  న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కి  సాంకేతికపరమైన అదనపు హంగులు తోడయ్యాయి.

మ‌హేష్ సినిమాలాగే బ‌న్నీ సినిమాలో కూడా..

ఈ వేస‌వి టాలీవుడ్‌కు బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’..