'2.0' ను లీక్ చేసిన త‌మిళ్ రాక‌ర్స్‌

  • IndiaGlitz, [Thursday,November 29 2018]

ఇండియ‌న్ సినిమాల్లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా 550 కోట్ల రూపాయ‌ల‌తో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్, అక్ష‌య్‌కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు విడుద‌లైంది.

అయితే ఈ సినిమా విడుద‌లైన కొన్ని గంట‌ల‌కే పైర‌సీ వెర్ష‌న్‌ను రిలీజ్ చేస్తామ‌ని త‌మిళ్ రాక‌ర్స్ వెబ్‌సైట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్లుగా 2.0 విడుద‌లైన కొన్ని గంట‌ల్లో హెచ్‌.డి ప్రింట్‌ను రాక‌ర్స్ లీక్ చేసి యూనిట్‌కు షాకిచ్చింది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సూట్ ఫైల్ చేయ‌డంతో 37 ఇంటర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్‌, 2000 వెబ్ పోర్ట‌ల్స్‌ను బ్లాక్ చేసింది లైకా టీమ్‌.

More News

అల్లు అర్జున్ కొత్త ఆఫీస్‌

ఈ మ‌ధ్య హీరోలు నిర్మాత‌లుగా మారారు. ఇప్పుడు ఆ బాట‌లోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అడుగుపెట్టారేమో అనిపిస్తుంది. కానీ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేదు.

ఒకే రోజున చిరంజీవి, ప్ర‌భాస్ పోటీ?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా టైటిల్ పాత్రలో న‌టిస్తున్న ప్రెస్టీజియ‌స్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. చిరంజీవి 151వ చిత్ర‌మిది. 200 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం..

కేర‌ళ‌లో చెర్రీ సినిమాకు భారీ క్రేజ్‌

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'విన‌య విధేయ రామ‌'. ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్, స్నేహ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తుంటే..

త‌మిళ ద‌ర్శ‌కుడితో అఖిల్‌

నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ ఇప్పుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రీక‌ర‌ణ‌లో బిజీ ఉన్నాడు. ఈ సినిమా ఓ సాంగ్ మిన‌హా డిసెంబ‌ర్ 3 నాటికి పూర్త‌వుతుంది.

2.0 రిలీజ్ టైమ్ లో వస్తున్నామనే ఫీలింగ్ అస్సలులేదు: శ్రీకాంత్

శ్రీకాంత్ 'ఆపరేషన్ 2019' డిసెంబర్ 1 న రిలీజవుతుంది. ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఓటర్ ని ఆలోచింపజేసేలా ఉంటుంది అని చెప్పుకున్నాడు హీరో శ్రీకాంత్.