'2 కంట్రీస్' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,December 20 2017]

సునీల్, మ‌నీషా రాజ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం '2 కంట్రీస్‌'. మ‌హాల‌క్ష్మి ఆర్ట్స్ ప‌తాకంపై ఎన్‌.శంక‌ర్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో సినిమాను రూపొందించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' స‌ర్టిఫికేట్‌ను పొందింది. డిసెంబ‌ర్ 29న చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.

మ‌ల‌యాళ సినిమా 2 కంట్రీస్‌కు రీమేక్‌గా ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. చాలా కాలం స‌క్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సునీల్ ఈసినిమా స‌క్సెస్ పై చాలా ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు. మ‌ల‌యాళంలో 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి స‌క్సెస్‌ను సాధిస్తుందో చూద్దాం

More News

'ఇండియన్ 2' సినిమాకు సంగీత దర్శకుడెవరో తెలుసా?

శంకర్ సినిమాలకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు.

నెల రోజుల గ్యాప్ లో ఆరు చిత్రాలు

యువ సంగీత దర్శకుడు తమన్ కి ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఫలితాన్నేఇచ్చింది.

హ్యాట్రిక్ అయితే కొట్టారు కానీ..

అనుపమ పరమేశ్వరన్,మెహరీన్,నివేదా థామస్..2016లో తెలుగు తెరకు పరిచయమైన కథానాయికల పేర్లు ఇవి.

'మన్మథుడు' కి 15 ఏళ్లు

అక్కినేని నాగార్జున కెరీర్ లో.. ప్రత్యేకంగా నిలిచిన చిత్రాలలో మన్మథుడు ఒకటి.

నేను పాతిక సినిమాలు చేయడానికి కారణం అభిమానులే - పవర్ స్టార్ పవన్ కల్యాణ్

జల్సా,అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో