ఎస్‌.గోపాల్ రెడ్డి త‌న‌యుడు భార్గ‌వ మృతి

  • IndiaGlitz, [Tuesday,May 08 2018]

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భార్గవ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అధినేత ఎస్‌.గోపాల్ రెడ్డి త‌న‌యుడు భార్గ‌వ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. నెల్లూరు జిల్లా.. వాకాడ మండ‌టం కంబ‌లి వ‌ద్ద భార్గ‌వ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వ‌చ్చింది.

అస‌లు భార్గ‌వ రెడ్డి ఎలా చ‌నిపోయార‌నే దానిపై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. ప్ర‌మాద‌వ‌శాతు స‌ముద్రంలో ప‌డిపోయాడా?  లేక మ‌రేదైనా కార‌ణాలున్నాయా? అనే కోణం పోలీసులు ద‌ర్యాప్తు సాగుతుంది.

ఎస్‌.గోపాల్ రెడ్డి త‌నయుడు భార్గ‌వ రెడ్డి పేరు మీద‌నే భార్గ‌వ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌ను స్థాపించి కోడి రామ‌కృష్ణ‌, బాల‌కృష్ణ‌ల‌తో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు. 

More News

విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు

‘అర్జున్ రెడ్డి’ విజయంతో యూత్ స్టార్‌గా ఎదిగారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ యంగ్ హీరో.

పూరీకి ఈసారైనా కలిసొస్తాడా?

‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సంగీత దర్శకుడు సందీప్ చౌతా.

న‌టుడిగా ప్ర‌తి సినిమాకు నేర్చుకుంటూనే ఉన్నాను - ఆకాశ్ పూరి

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌

'మహానటి'.. ఆ జాబితాలో చేరుతుందా?

మే 9.. తెలుగు సినిమాకు కలిసొచ్చిన తేదీల్లో ఒకటి. ఈ తేదీన విడుద‌లైన  కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించాయి.

నాని హీరోయిన్ డ‌బుల్ ధ‌మాకా

‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో కథానాయికగా పరిచయమైన మళయాళ కుట్టి మాళవికా నాయర్.