మే 17న అల్లు శిరీష్ 'ABCD' గ్రాండ్ రిలీజ్‌

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

యువ క‌థానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ఎంట‌ర్‌టైన‌ర్  'ABCD'. 'అమెరిక్ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశి' ట్యాగ్ లైన్‌. సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న ఈ సినిమాను మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, య‌ష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 17న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, య‌ష్ రంగినేని మాట్లాడుతూ - అల్లు శిరీష్‌గారితో 'ABCD' సినిమాను చేయ‌డం చాలా హ్యాపీ. రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. జుదా సాంధీ సంగీతం అందించిన ఈ సినిమాలో 'మెల్ల మెల్ల‌గా...' , 'ముంత క‌ల్లు..' అనే పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఆడియో విడుదల చేస్తున్నాం.

అలాగే ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డి ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్యాచ్ వ‌ర్క్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ప్ర‌పంచ వ్యాప్తంగా మే 17న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.

More News

21వ కళాసుధ ఉగాది అవార్డుల వేడుక

గత 20 సంవత్సరాలుగా చెన్నై నగరంలో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సినిమా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది ఉగాది సందర్బంగా 21 వ ఉగాది పురస్కారాలు పేరుతొ అవార్డులు అందించనున్నారు.

ఏపీ ఎన్నికల్లో నా దైవాన్ని గెలిపించండి!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేశ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భక్తుడన్న విషయం తెలిసిందే. అయితే ఇది సినిమాల వరకే అని రాజకీయాల పరంగా

టీడీపీ నేతల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఐటీ!

ఐటీ అధికారులు మామూలు రోజుల్లోనే అవినీతి తిమింగలాలపై ఉక్కుపాదం మోపుతుంటారు. ఇక ఫిర్యాదులు వస్తే మాత్రం వారిని వదిలిపెట్టరు.

మెజార్టీ రాకపోతే ఏసేస్తా నా...: బాలయ్య

ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు వివాదాలు లేనిదే నిద్ర పట్టేలా లేదు. నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

మెగాభిమానులు, కార్యకర్తలకు పవన్ షాకింగ్ న్యూస్

జనసేన తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నారని గత కొన్ని రోజులుగా ఈ వార్తలు